Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన ... 28 యేళ్ల కోడలిని పెళ్లాడిన 70 యేళ్ల మామ

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (10:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత ఘటన ఒకటి జరిగింది. 70 యేళ్ల వయసులో ఉన్న మామ ఒకరు 28 యేళ్ల వయసు కలిగిన కోడలిని పెళ్లి చేసుకునారు. ఇది రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా ఛపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఈయనకు 12 యేళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం కాగా, అందరూ వివాహాలు చేసుకుని వేర్వేరుగా కాపురాలు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు చనిపోయాడు. దీంతో అతని భార్య పూజ ఒంటరిగా మారిపోయింది. 
 
ఆమె ఒంటరి తనాన్ని చూడలేక కైలాశ్ యాదవ్ ఇటీవలే తన కోడలిని పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోని ఓ ఆలయంలో జరిగిన ఈ విహానికి స్థానికులంతా వచ్చారు. వారందరి సమక్షంలో తన కోడలు పూజ నుదుట కైలాశ్ సింధూరం దిద్దాడు. ఆ తర్వాత వారిద్దరూ పూల మాలలు మార్చుకుని ఒక్కటయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments