Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో ముహూర్తం.. పెళ్లి మండపంలో వరుడు మృతి!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (09:04 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన వరుడు గుండెపోటుతో పెళ్లి మండపంలోనే కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉట్నూరు పట్టణంలోని రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి (34) అనే వ్యక్తిగి జగిత్యాలజిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో గురువారం ఉదయం వివాహం జరగాల్సివుంది. బుధవారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్చిన ఇంటిలో చావుడప్పాలు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments