మోదీ యోగ ఫోటోపై ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా సెటైర్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:51 IST)
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారపర్వం ముగిసిన తర్వాత కేథార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో మోదీ దర్శనమిచ్చారు. అనంతరం స్థానికంగా ఓ పవిత్ర గుహకు కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నారు. యోగముద్రలో మోడి కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచార్యం పొందాయి. 
 
వీటిపై అనేకమంది నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా మోదీని ఉద్దేశిస్తూ వ్యగ్యంగా ఓ ఫోటోను ట్విట్టర్లో  పోస్టు చేసింది. ‘‘ఈమధ్య కాలంలో ఇంటర్నెట్‌లో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలు ఎక్కువుగా కనపడుతున్నాయి. 
 
అందుకే నేను కూడా మెడిటేషన్ ఫోటో కోసం అనేక ఫోజులు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది. ఈ ఫోటో షూట్ వెడ్డింగ్ షూట్ కంటే బాగుందని తనదైన శైలిలో విమర్శించింది. ట్వింకిల్ ఖన్నా ఇదివరకు చాలాసార్లు మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments