Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ యోగ ఫోటోపై ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా సెటైర్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:51 IST)
ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారపర్వం ముగిసిన తర్వాత కేథార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో మోదీ దర్శనమిచ్చారు. అనంతరం స్థానికంగా ఓ పవిత్ర గుహకు కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నారు. యోగముద్రలో మోడి కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచార్యం పొందాయి. 
 
వీటిపై అనేకమంది నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా మోదీని ఉద్దేశిస్తూ వ్యగ్యంగా ఓ ఫోటోను ట్విట్టర్లో  పోస్టు చేసింది. ‘‘ఈమధ్య కాలంలో ఇంటర్నెట్‌లో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలు ఎక్కువుగా కనపడుతున్నాయి. 
 
అందుకే నేను కూడా మెడిటేషన్ ఫోటో కోసం అనేక ఫోజులు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది. ఈ ఫోటో షూట్ వెడ్డింగ్ షూట్ కంటే బాగుందని తనదైన శైలిలో విమర్శించింది. ట్వింకిల్ ఖన్నా ఇదివరకు చాలాసార్లు మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments