Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను మిస్ అయ్యా : రాహుల్ గాంధీ కన్నీళ్లు

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:41 IST)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ స్మారకమున్న వీర్‌భూమి వద్ద యూపీఏ ఛైర్ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా  రాహుల్ గాంధీ ట్విట్టర్‌ ద్వారా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగిన వ్యక్తి మా నాన్న రాజీవ్ గాంధీ అని, ప్రతి ఒక్కరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం నాన్నదగ్గరే నేర్చుకున్నాను. నాన్నను మిస్‌ అయ్యా' అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఈ సంధర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments