Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటలను హగ్ చేసుకున్న తెరాస ఎంపి, కేసీఆర్ షాక్ తిన్నారా? (video)

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (12:51 IST)
తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ కె. కేశవరావు చేసిన పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తిన్నారట. సీఎం షాక్ తినే పని ఏం జరిగింది అని అనుకుంటున్నారా?

 
ఈటెలను కేకే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈటెల అంటేనే సీఎం కేసీఆర్ భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో కెకె ఇలా చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇంతకీ ఈ ఆలింగనం ఎక్కడ జరిగింది అంటే... హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహం ఆదివారం జరిగింది.

 
ఈ వేడుకకు కెకె, ఈటెల హాజరయ్యారు. ఇద్దరూ ఎదురెదురు పడటంతో కేకే భాజపా ఎమ్మెల్యే ఈటెలను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇపుడిదీ హాట్ టాపిక్ అయ్యింది. తెరాసలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన ఈటెల తెరాస ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అలాంటి నాయకుడితో కేకే ఇలా వుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments