Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (14:53 IST)
లోక్‌సభ ఎన్నికల వేళ బెంగళూరుకు చెందిన మౌంట్‌ కార్మెల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌ పరీక్షల్లో వివాదాస్పదమైన ప్రశ్నను అడిగింది. ఎనిమిదో తరగతి ప్రశ్నాపత్రంలో రైతు స్నేహితులు ఎవరు? అనే ప్రశ్నను అడిగి దాని కింద మూడు ఆప్షన్లను ఇచ్చింది. ఈ ఆప్షన్లలో మొదటి ఆప్షన్‌ కుమారస్వామి, రెండో ఆప్షన్‌ వానపాము, మూడో ఆప్షన్‌ కింద యడ్యూరప్ప పేరును చేర్చారు. 
 
ఈ విషయం బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. దీనిపై స్కూల్‌ యాజమాన్యం స్పందిస్తూ తాము ఏ పార్టీకి మద్దతివ్వడం లేదన్నారు. ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన టీచర్‌ను సస్పెండ్‌ చేసామని తెలిపారు. 
 
తమ పాఠశాలకు సంబంధించిన ప్రశ్నాపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అయితే మొత్తానికి విద్యార్థులు మాత్రం ఆ ప్రశ్నకు సరియైన సమాధానాన్నే రాసారు. రైతు స్నేహితుడు వానపాము అని విద్యార్థులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments