Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)

సెల్వి
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (13:27 IST)
Train
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు రద్దీ కారణంగా ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను రైలు కిటీకీల నుంచి రైలులోకి పంపించేశాడు. 
 
రైలు ఎక్కేందుకు జనాలు నానా తంటాలు పడుతున్న వేళ.. ఓ వ్యక్తి తెలివిగా ఆలోచించి.. తన కుటుంబసభ్యులను ఎమర్జెన్సీ విండో ద్వారా లోపలికి పంపించేశాడు. 
 
ముందుగా ఓ మహిళను ఎమెర్జెన్సీ విండో ద్వారా లోనికి ఎత్తి పంపాడు. తర్వాత ఓ యువకుడు, ఆపై ఓ యువతిని విండో ద్వారా రైలు లోపలికి పంపించాడు. లగేజీని కూడా ఇదే దారిలో లోనికి పంపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments