పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారా..? వీడియో వైరల్

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (11:16 IST)
అవును పచ్చి ఆకుకూరను ఇలా ఎవరైనా తింటారంటే.. షాక్ అవ్వాల్సిందే. టిక్ టాక్ ద్వారా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 15 సెకన్లతో కూడిన ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు చూసేస్తున్నారు. తాజా వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన బ్యాగు నుంచి పచ్చి ఆకుకూరను బయటకు తీసి అలాగే నమిలి తినేసింది. 
 
ఈ తతంగాన్ని టిక్ టాక్ యూజర్ మొల్లీ మెక్‌గ్ల్యూ వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా "అయామ్ సో ఫ్రెష్" అనే సాంగ్ ప్లే చేశాడు. అది కాస్త వైరలై కూర్చుంది. వామ్మో... పచ్చి ఆకుకూరను ఎవరైనా ఇలా తింటారా అంటూ... ఆశ్చర్యపోతూ చాలామంది ఈ వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారు. 
 
ఈ వీడియోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వీడియోని మూడు రోజుల్లో 37 లక్షల మంది చూడగా, దీనికి 2.5లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 1900 మంది కామెంట్లు రాశారు. అదన్నమాట సంగతి. ఈ వీడియోను ఈ లింక్ ద్వారా ఓ లుక్కేయండి. 
 
https://www.tiktok.com/@molly.mcglew/video/6779376019519458566

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments