ఈ అందాలను చూడాలంటే తిరుమల రావాల్సిందే(Video)

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:25 IST)
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల శేషాచలం అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్ళు అందరినీ కొత్తలోకంలోకి తీసుకెళుతున్నాయి. మాల్వాడిగుండం నుంచి వచ్చే నీటిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. శేషాచలం కొండలను దట్టమైన పొగమంచు కప్పేసింది. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో పచ్చని చెట్లు భక్తులను పరవశింపజేస్తున్నాయి.
 
జలజలా జాలువారే సెలయేళ్ళు.. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుమలకు వెళ్ళేంతవరకు కనువిందైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు మాల్వాడి గుండం, కపిలతీర్థం వద్ద కాసేపు ఆగి సేదతీరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments