Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో తేలుతున్న మనిషి దేహం: పోలీసు చేయి పట్టుకోగానే షాక్ (Video)

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (19:03 IST)
హనుమకొండలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు ఐదు గంటలకు పైగా నీటిలో కదలకుండా పడి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులు, స్థానికులు షాకయ్యారు. నీటిలో ఐదు గంటల పాటు ఉలుకుపలుకు లేకుండా సజీవంగా ఉండటంతో హన్మకొండలోని రెడ్డిపురం కోయిల్‌కుంట్ల స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వారిని ఆశ్చర్యపరిచే విధంగా, చనిపోయినట్లు భావించిన వ్యక్తి, నీటిలో నుండి బయటకు తీసేటప్పుడు కదిలాడు. 
 
 
సదరు వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన కూలీగా గుర్తించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, "నేను ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు గ్రానైట్ క్వారీలో పని చేస్తున్నాను. ఎండ వేడిని తట్టుకోలేక.. నీటిలో ఐదు గంటల పాటు అలానే పడుకుని వుండిపోయానని చెప్పాడు. ఆతని సమాధానం విని పోలీసులతో పాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments