Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి...

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (22:16 IST)
తమిళనాడు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం. సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి ప్రకటించారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన్ మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు బెంగుళూరులో వెలుగు చూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. బుధవారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఏడేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ రాష్ట్ర పౌరుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుంటన్న అనుమానం కలుగుతుందన్నారు. వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments