Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి రోజాపై నోరు జారిన తమిళ మంత్రి: అవాక్కైన తమిళనాడు అసెంబ్లీ

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:05 IST)
ఏపీ నూతన పర్యాటక శాఖామంత్రిగా ఎంపికైన ఆర్కే రోజాపై తమిళనాడు అసెంబ్లీలో మంత్రి వేలు నోరు జారారు. ఆయన చెప్పిన మాటలకు తమిళనాడు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అవాక్కయ్యారు. ఇంతకీ మంత్రి వేలు ఏమన్నారో చూద్దాం.

 
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి వేలు మాట్లాడుతూ... సీఎం స్టాలిన్ పాలనను దేశంలో అనేకమంది మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీ పర్యాటక శాఖామంత్రిగా వున్న రోజా స్టాలిన్ పాలనపై గొప్పగా మాట్లాడారని చెప్పారు. ఇలా చెప్తున్న సందర్భంలో రోజా తెలుగుదేశం పార్టీలో వున్నారని చెప్పడంతో సభలోని వారంతా అవాక్కయ్యారు.

 
వెంటనే పక్కనే వున్న సభ్యులు రోజా వున్నది వైసిపిలో అని చెప్పడంతో.... అవునా. .. అంటూ తన ప్రసంగాన్ని సరిచేసుకుని మళ్లీ కొనసాగించారు. కాగా వేలు స్పీచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments