Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి రోజాపై నోరు జారిన తమిళ మంత్రి: అవాక్కైన తమిళనాడు అసెంబ్లీ

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (11:05 IST)
ఏపీ నూతన పర్యాటక శాఖామంత్రిగా ఎంపికైన ఆర్కే రోజాపై తమిళనాడు అసెంబ్లీలో మంత్రి వేలు నోరు జారారు. ఆయన చెప్పిన మాటలకు తమిళనాడు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అవాక్కయ్యారు. ఇంతకీ మంత్రి వేలు ఏమన్నారో చూద్దాం.

 
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి వేలు మాట్లాడుతూ... సీఎం స్టాలిన్ పాలనను దేశంలో అనేకమంది మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీ పర్యాటక శాఖామంత్రిగా వున్న రోజా స్టాలిన్ పాలనపై గొప్పగా మాట్లాడారని చెప్పారు. ఇలా చెప్తున్న సందర్భంలో రోజా తెలుగుదేశం పార్టీలో వున్నారని చెప్పడంతో సభలోని వారంతా అవాక్కయ్యారు.

 
వెంటనే పక్కనే వున్న సభ్యులు రోజా వున్నది వైసిపిలో అని చెప్పడంతో.... అవునా. .. అంటూ తన ప్రసంగాన్ని సరిచేసుకుని మళ్లీ కొనసాగించారు. కాగా వేలు స్పీచ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments