Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి విమానం తిరిగొచ్చేవరకూ నిద్రపోని మోదీ... పాక్ పైన ఆస్ట్రేలియా కన్నెర్ర

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (22:00 IST)
జెఈఎమ్ టెర్రరిస్ట్ క్యాంపులపై భారతదేశ వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఇండియన్ బేస్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి అవి దాడి చేసి తిరిగి వచ్చేవరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా చూస్తూ వున్నారట. చివరి విమానం పైలెట్ సురక్షితంగా భారతదేశంలో ల్యాండ్ అయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే పాకిస్తాన్ భూభాగం నుంచి పదేపదే భారతదేశంపై తీవ్ర వాదులు దాడి చేయడంపై ఆస్ట్రేలియా ఖండించింది. వెనువెంటనే తీవ్రవాద గ్రూపులపై పాకిస్తాన్ అర్థవంతమైన చర్య తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments