ఆ సమయంలోనే బాణాసంచా కాల్చాలి... అమ్మకాలపై సుప్రీం కోర్టు కొరఢా

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:37 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ఆన్‌లైన్ టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. అదేసమయంలో దేశంలో బాణాసంచా విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధం విధించలేమని తేల్చిచెప్పింది. కానీ పటాకుల విక్రయాలపై కొన్ని షరతులను మాత్రం పాటించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
 
కాలుష్యం కోరల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇందులోభాగంగా, టాపాకాయల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 28వ తేదీన విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచుంది. ఆ తీర్పు మంగళవారం వెలువరించింది. 
 
ఈ కామర్స్ పోర్టల్స్ ఏవీకూడా ఆన్‌లైన్‌లో పటాకులను అమ్మరాదు అని కోర్టు తీర్పునిచ్చింది. దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ప‌టాకులు కాల్చాల‌ని, ఇక క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్‌ రోజుల్లో మాత్రం రాత్రి 11.45 నిమిషాల నుంచి అర్థ‌రాత్రి 12.45 వ‌ర‌కు ప‌టాకుల‌ను కాల్చుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments