Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో గుండు చేసిన దృశ్యం, నూతన్ నాయుడు భార్యపై బిగుస్తున్న ఉచ్చు?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (16:17 IST)
దళితుడిని ఇంటికి పిలిపించి శిరోముండనం(గుండు) చేసిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంట్లోని సిసి టివి ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అందులో పనివాళ్ళతో పాటు నూతన్ నాయుడు భార్య దగ్గరుండి మరీ శిరోముండనం చేయిస్తున్న విజువల్స్ బయటడ్డాయి. 
 
ఈ విషయాన్ని విశాఖ పోలీసు కమిషనర్ మీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. సెక్షన్ 307, 342, 324, 323, 506r/w34ipc 3(1)b ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
 
ఎ వన్ ముద్దాయిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, జాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాంత్ కేసు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments