Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా బాంబు దాడిలో భారతీయ వైద్య విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:43 IST)
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. గత ఆరు రోజులు సాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లు అంగుళం కూడా భయపెట్టలేక పోతోంది. దీంతో రష్యా అధినేత పుతిన్ మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని ప్రభుత్వ భవాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేస్తున్నారు. మంగళవారం జరిపిన రాకెట్ దాడిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. 
 
కాగా, ఉక్రెయిన్ దేశంలో వైద్య కోర్సును చదివేందుకు వేలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్లివున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను సైతం నడుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రష్యా బలగాలు ఖార్కివ్ నగరంపై జరిపిన బాంబు దాడిలో నవీన్ అనే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments