Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినవ హరిశ్చంద్రులంటే వీరే... రూ. 6 కోట్లు వచ్చినా ఆడిన మాట తప్పలేదు

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (13:34 IST)
ఈరోజుల్లో డబ్బు వస్తుందంటే.. అన్నీ మరిచిపోయి వాటిని ఎలా నొక్కేయాలా అని కొంతమంది చూస్తుంటారు. ఐతే మరికొందరు మాత్రం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీగా వుంటారు. అలా నిజాయితీకి మారుపేరుగా నిలిచారు కేరళ రాష్ట్రానికి చెందిన ఓ జంట.
 
పూర్తి వివరాలు చూస్తే... కేరళ లోని ఎర్నాకుళంలోని వలంబుర్‌కక్కనాడ్‌కు చెందిన స్మిజా, రాజేశ్వరన్ దంపతులు లాటరీ టిక్కెట్లు విక్రయిస్తుంటారు. ఎప్పటిలాగే గత ఆదివారం నాడు కూడా టిక్కెట్లు అమ్మారు. కానీ వాటిలో 12 టిక్కెట్లు మిగిలిపోయాయి. దాంతో వీటిని అమ్మాలని చూసినా ఎవరూ కొనడంలేదు. దాంతో తమ వద్ద నిత్యం టిక్కెట్లు కొనేవారికి ఫోన్ చేసి టిక్కెట్లు మిగిలాయి తీసుకుంటారా అని అడిగారు.
 
ఐతే పాలచోటిల్‌కు చెందిన చంద్రన్ తన వద్ద డబ్బు లేదనీ, మరుసటి రోజు ఇస్తానని ఓ టికెట్ తనకు ఇవ్వమని చెప్పాడు. మరుసటి రోజు లక్కీడ్రా తీయగా అతడు చెప్పిన టిక్కెట్ నెంబరుకు ఏకంగా రూ. 6 కోట్లు వచ్చాయి. నీ నెంబరుకి రూ. 6 కోట్లు వచ్చాయని చంద్రన్ ఇంటికి వెళ్లి ఆ టెక్కెట్ ఇచ్చి రూ. 200 టిక్కెట్ రుసుము తీసుకుని వచ్చారు ఆ దంపతులు. వారి నిజాయితీకి ఇప్పుడు అంతా హ్యాట్సాప్ చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments