Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలి...

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (20:02 IST)
రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల చోటు దక్కించుకున్న మంత్రి రాజేంద్ర సింగ్. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదాగానీ అపుడే వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో వేసే రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చెంపల్లా తళతళ మెరిసిపోవాలంటూ కామెట్స్ చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత మంగళవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులోభాగంగా ఉదయ్‌పూర్వతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన అనుచరులు, స్థానికులతో మాట్లాడారు. అపుడు అనేక సమస్యలను స్థానికులు ఏకరవు పెట్టారు.
 
వీటిపై మంత్రి స్పందించారు. అక్కడే ఉన్న ప్రజాపనుల శాఖ ముఖ్య ఇంజనీర్‌ను ఉద్దేశించి.. తన నియోజకవర్గంలో వేసే రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలో ఒక్కసారి నవ్వులు పూశాయి. దీంతో మంత్రివర్యులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇదే వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments