Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలి...

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (20:02 IST)
రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల చోటు దక్కించుకున్న మంత్రి రాజేంద్ర సింగ్. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదాగానీ అపుడే వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో వేసే రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చెంపల్లా తళతళ మెరిసిపోవాలంటూ కామెట్స్ చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత మంగళవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులోభాగంగా ఉదయ్‌పూర్వతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన అనుచరులు, స్థానికులతో మాట్లాడారు. అపుడు అనేక సమస్యలను స్థానికులు ఏకరవు పెట్టారు.
 
వీటిపై మంత్రి స్పందించారు. అక్కడే ఉన్న ప్రజాపనుల శాఖ ముఖ్య ఇంజనీర్‌ను ఉద్దేశించి.. తన నియోజకవర్గంలో వేసే రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలో ఒక్కసారి నవ్వులు పూశాయి. దీంతో మంత్రివర్యులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇదే వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments