Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రోడ్లపై వాహనదారులను ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:42 IST)
వాట్సప్. ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. ఇప్పుడా వాట్సప్ ఖాతాను తెలంగాణ పోలీసులు రోడ్లపై వాహనదారులను ఆపి మరీ చెక్ చేస్తున్నారు. అందులో గంజాయి అని టైప్ చేయమంటున్నారు. ఒకవేళ ఆ పదంతో ఏమైనా కనబడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.


ఇదంతా ఎందుకంటే.. ఇటీవల గంజాయి కేసుల్లో పలువురు పట్టుబడటమే. అందువల్ల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లేకుండా చేసేందుకే ఇలాంటి ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినట్లు చెపుతున్నారు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments