Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రోడ్లపై వాహనదారులను ఆపి వాట్సాప్ చెక్ చేస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:42 IST)
వాట్సప్. ఇట్స్ వెరీ వెరీ పర్సనల్. ఇప్పుడా వాట్సప్ ఖాతాను తెలంగాణ పోలీసులు రోడ్లపై వాహనదారులను ఆపి మరీ చెక్ చేస్తున్నారు. అందులో గంజాయి అని టైప్ చేయమంటున్నారు. ఒకవేళ ఆ పదంతో ఏమైనా కనబడితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.


ఇదంతా ఎందుకంటే.. ఇటీవల గంజాయి కేసుల్లో పలువురు పట్టుబడటమే. అందువల్ల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లేకుండా చేసేందుకే ఇలాంటి ఆదేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినట్లు చెపుతున్నారు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments