Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి..

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:14 IST)
అవును. తొలిసారిగా అయ్యప్ప స్వామి హిజ్రాలకు దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ పురుషులకు మాత్రమే అయ్యప్ప దర్శనం వుంటుంది. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అయ్యప్ప స్వామిని మహిళలు కూడా దర్శనం కల్పించారు. 
 
సుప్రీం తీర్పుపై మళ్లీ విచారణ జరుగనున్న నేపథ్యంలో.. అన్నీ వర్గాల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతించకూడదని పలు మహిళా సంఘాలే పోరుబాట పట్టాయి. ఇంకా అన్నీ వర్గాల మహిళలు స్వామిని దర్శించుకోకూడదని.. మహిళలే ఆందోళనలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చారు. కొందరు హిజ్రాలు ఇరుముడితో స్వామిని దర్శించేందుకు వచ్చారు. అయితే వారిని ముందు జాగ్రత్తగా 16వ తేదీన పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఆపై ఆలయ ప్రధాన పూజారి రాజీవర్‌తో జరిపిన చర్చల అనంతరం.. పటిష్ట బందోబస్తు మధ్య అయ్యప్ప దర్శనం కల్పించారు. పలువురు భక్తులు హిజ్రాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో అయ్యప్పను హిజ్రాలు శరణు ఘోష చేస్తూ.. హిజ్రాలు దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments