Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి..

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:14 IST)
అవును. తొలిసారిగా అయ్యప్ప స్వామి హిజ్రాలకు దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ పురుషులకు మాత్రమే అయ్యప్ప దర్శనం వుంటుంది. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అయ్యప్ప స్వామిని మహిళలు కూడా దర్శనం కల్పించారు. 
 
సుప్రీం తీర్పుపై మళ్లీ విచారణ జరుగనున్న నేపథ్యంలో.. అన్నీ వర్గాల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతించకూడదని పలు మహిళా సంఘాలే పోరుబాట పట్టాయి. ఇంకా అన్నీ వర్గాల మహిళలు స్వామిని దర్శించుకోకూడదని.. మహిళలే ఆందోళనలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చారు. కొందరు హిజ్రాలు ఇరుముడితో స్వామిని దర్శించేందుకు వచ్చారు. అయితే వారిని ముందు జాగ్రత్తగా 16వ తేదీన పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఆపై ఆలయ ప్రధాన పూజారి రాజీవర్‌తో జరిపిన చర్చల అనంతరం.. పటిష్ట బందోబస్తు మధ్య అయ్యప్ప దర్శనం కల్పించారు. పలువురు భక్తులు హిజ్రాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో అయ్యప్పను హిజ్రాలు శరణు ఘోష చేస్తూ.. హిజ్రాలు దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments