Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు ప్రధాని మరో పిలుపు: ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులను వెలిగించండి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:16 IST)
కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రెండుసార్లు మాట్లాడారు. ఇప్పుడు మూడోసారి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
 
కరోనా వైరస్ పైన విజయం సాధిస్తామని చెప్పిన ప్రధాని ఆదివారం నాడు..అంటే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా కరెంట్ లైట్లను 9 నిమిషాల పాటు ఆర్పేసి లాంతర్లను కానీ కొవ్వొత్తులను కానీ లేదంటే సెల్ ఫోన్ టార్చ్ లైట్లను కానీ వెలిగించాలని కోరారు. 
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేశం మొత్తం ఏకమై దానిపై పోరాటం చేస్తోందన్నారు. ఈ పోరాటంలో ప్రజలు చూపిస్తున్న ఐక్యత, క్రమశిక్షణకు కృతజ్ఞతలని అన్నారు. కరోనా వైరస్ పారదోలేందుకు పాటించాల్సిన నియమాలను ప్రజలంతా ఖచ్చితంగా అనుసరించాలనీ, తద్వారా దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments