8 తులాల గోల్డ్ చైన్ కోసం.. వృద్ధురాలి మెడకు టవల్ బిగించి..?

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (23:17 IST)
Old woman attacked by cable man
అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఆమె మెడలోని ఎనిమిది తులాల గోల్డ్ చైన్‌ను కాజేశాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. 
 
కేబుల్‌లో పని చేసే గోవింద్‌ అనే వ్యక్తి వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments