Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిధరలు పెరగడంతో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:44 IST)
ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ ప్రజలు వాటిని కొనలేక నానా తంటాలు పడతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం పెరిగిన ఉల్లిధరలతో కోటీశ్వురుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఉల్లిపాయ‌ల‌ను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. 
 
కానీ ఈసారి మల్లికార్డున్ పండించిన 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగుచేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌ని పంట పండింది. అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. దీంతో అన‌తి కాలంలోనే అత‌నికి కోటి రూపాయల మేర లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అత‌నికి రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల డ‌బ్బు ఖ‌ర్చ‌యింది.
 
కానీ లాభం మాత్రం కోటి రూపాయలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ‌బ్బులో కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెట్టి మంచి ఇల్లు క‌ట్టించుకుంటాన‌ని తెలిపాడు. మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ వ్య‌వసాయం చేస్తాన‌ని చెబుతున్నాడు. అదృష్టం అంటే ఇలానే వుంటుంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments