Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిధరలు పెరగడంతో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:44 IST)
ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ ప్రజలు వాటిని కొనలేక నానా తంటాలు పడతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం పెరిగిన ఉల్లిధరలతో కోటీశ్వురుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఉల్లిపాయ‌ల‌ను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. 
 
కానీ ఈసారి మల్లికార్డున్ పండించిన 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగుచేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌ని పంట పండింది. అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. దీంతో అన‌తి కాలంలోనే అత‌నికి కోటి రూపాయల మేర లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అత‌నికి రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల డ‌బ్బు ఖ‌ర్చ‌యింది.
 
కానీ లాభం మాత్రం కోటి రూపాయలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ‌బ్బులో కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెట్టి మంచి ఇల్లు క‌ట్టించుకుంటాన‌ని తెలిపాడు. మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ వ్య‌వసాయం చేస్తాన‌ని చెబుతున్నాడు. అదృష్టం అంటే ఇలానే వుంటుంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments