Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన అమరావతి రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ...?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (22:02 IST)
కర్టెసి-ట్విట్టర్
కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ భారతదేశం తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక పొడవైన రోడ్డును నిర్మించినందుకుగానూ ఈ ఘనత దక్కినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారి 53ను 75 కిలోమీటర్ల మేర నిర్మించామనీ, ఈ రోడ్డు మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య వేసినట్లు చెప్పారు.

 
అమరావతి-అకోలా మధ్య 75 కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. 720 మంది కార్మికులు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు రోడ్డు రవాణా- రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. జూన్ 3వ తేదీ ఉదయం 7:27 గంటలకు పనులు ప్రారంభించి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్లు మంత్రి వీడియో సందేశంలో తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments