కరోనా నిబంధనలు ఉల్లంఘన : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ళ జైలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (13:51 IST)
మయన్నార్ ఉక్కుమహిళగా పేరుగడించిన అంగ్ సాన్ సూకిని ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ళపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకోవడం, కరోనా నిబంధనలను ఉల్లంఘిచారన్న ఆరోపణల కేసుల్లో ఆమెకు కోర్టు జైలుశిక్షను విధించింది. 
 
దీంతో ఆమెను జైలుకు తరలించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తప్పించి సైనిక పాలనచేపట్టిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. 
 
మరోవైపు, సూకీని అధికారం నుంచి తప్పించి, గృహ నిర్బంధంలో ఉంచిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 యేళ్ల సూకికి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు దేశంలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments