Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నిబంధనలు ఉల్లంఘన : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ళ జైలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (13:51 IST)
మయన్నార్ ఉక్కుమహిళగా పేరుగడించిన అంగ్ సాన్ సూకిని ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ళపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకోవడం, కరోనా నిబంధనలను ఉల్లంఘిచారన్న ఆరోపణల కేసుల్లో ఆమెకు కోర్టు జైలుశిక్షను విధించింది. 
 
దీంతో ఆమెను జైలుకు తరలించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తప్పించి సైనిక పాలనచేపట్టిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. 
 
మరోవైపు, సూకీని అధికారం నుంచి తప్పించి, గృహ నిర్బంధంలో ఉంచిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 యేళ్ల సూకికి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు దేశంలో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments