ఒకే రన్ వే పైన రెండు విమానాలు, తప్పిన పెను ప్రమాదం (video)

ఐవీఆర్
సోమవారం, 10 జూన్ 2024 (10:17 IST)
ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అదే రన్ వే పైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండు విమానాలు మధ్య కేవలం వందల మీటర్ల దూరం మాత్రమే వుంది. కొద్ది సెకన్లలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాల్లో వందల మంది ప్రయాణిస్తున్నారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నుంచి ఇండిగో విమానం వస్తుండగా... ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటన శనివారం నాడు జరుగగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments