Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రన్ వే పైన రెండు విమానాలు, తప్పిన పెను ప్రమాదం (video)

ఐవీఆర్
సోమవారం, 10 జూన్ 2024 (10:17 IST)
ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అదే రన్ వే పైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండు విమానాలు మధ్య కేవలం వందల మీటర్ల దూరం మాత్రమే వుంది. కొద్ది సెకన్లలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాల్లో వందల మంది ప్రయాణిస్తున్నారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నుంచి ఇండిగో విమానం వస్తుండగా... ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటన శనివారం నాడు జరుగగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments