Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్(ఫోటోలు)

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (14:35 IST)
అత్యాధునిక సౌకర్యాలతో ముంబై-అహ్మదాబాద్ మధ్య కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రోజు పట్టాలెక్కనుంది.

ఈ రైలుకి సంబంధించిన బోగీలలో ఇంటీరియర్ ఎలా వుంటుందో ఫోటోల్లో చూడండి. 
సిబ్బంది సాంప్రదాయ దుస్తులతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంటుందని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు.

ఇది ప్రయాణీకుల సౌకర్యం కోసం ఆధునికీకరణతో మిళితం చేయబడిందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments