సెల్‌ఫోన్, ల్యాప్ టాప్ పక్కనబెట్టండి.. అప్పుడే ప్లేటులో భోజనం..

Webdunia
గురువారం, 18 మే 2023 (12:02 IST)
Food
సెల్ ఫోన్ మనిషికి ఆరో వేలుగా మారింది. భోజనం చేసేటప్పుడు కూడా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా సెల్ ఫోన్లలో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మునిగితేలుతున్నారు. దీంతో కుటుంబ సమేతంగా భోజనం చేసినా కిచెన్‌లో, డైనింగ్ టేబుల్‌లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోటు దక్కించుకుంటున్నాయి. 
 
ఈ సందర్భంలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా కుటుంబ సభ్యులు ప్రశాంతంగా భోజనం చేసేందుకు ఓ తల్లి అవలంబించిన కొత్త 'టెక్నిక్' ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డిన్నర్ రెడీ చేసిన తర్వాత అమ్మ డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తుంది. 
 
ఒక్కొక్కరుగా వస్తుంటే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఆమెకు అందజేస్తేనే ప్లేట్‌లకు ఆహారం పెడుతోంది. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా భోజనం చేసే సన్నివేశాలున్నాయి. 
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె టెక్నిక్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments