Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాడు..

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (18:31 IST)
ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆర్డర్ మారుతుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన అశ్విని శ్రీనివాసన్ తన ట్విట్టర్ ఖాతాలో తన స్నేహితుడు జొమోటో ద్వారా అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ బిర్యానీ దుకాణంలో రూ.1228కి పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశానని పోస్ట్ చేశాడు. వారు శాకాహారులు. మొదట్లో పనీర్‌ బిర్యానీ అని భావించి, కుటుంబ సభ్యులు తిన్నప్పుడే అది చికెన్‌ అని తెలిసింది. 
 
పన్నీర్ బిర్యానీ స్థానంలో చికెన్ బిర్యానీ రావడం బాధాకరం. ఆర్డర్ డెలివరీ చేసిన ఉద్యోగిని సంప్రదించిన వెంటనే, అతను సంబంధిత రెస్టారెంట్‌లో అడగవలసి ఉంటుందని తెలిపాడు. అయితే వారు కూడా సరైన సమాధానం చెప్పలేదు. దీనికి బాధ్యులెవరు? అన్నారు. 
 
ఈ పోస్టును చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జొమోటాకు మద్దతుగా, మరికొందరు కస్టమర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments