నా బిడ్డ షర్మిలను కడపలో గెలిపించండి: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన - video

ఐవీఆర్
శనివారం, 11 మే 2024 (19:30 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏపీ పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ సంచలన ప్రకటన చేసారు. వీడియా ద్వారా ఆమె తన సందేశాన్ని పంపారు. తన బిడ్డ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగిందనీ, ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. వీడియో సందేశంలో విజయమ్మ ఇలా చెప్పారు.
 
" కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ను అభిమానించే, ప్రేమించేవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది. కడప జిల్లా ప్రజలకు సేవే చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను" అని విజ్ఞప్తి చేసారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండగా విజయమ్మ చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా ఈ పరిస్థితుల్లో విజయమ్మ షర్మిలకు అనుకూలంగా సందేశం పంపడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments