Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తిరుమల రోడ్లపై చిరుతలు, నిన్న కేరళ రోడ్లపై పునుగు పిల్లులు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (18:52 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు ఇళ్లలో వుండేసరికి ఇపుడు అడవుల్లో వుండే జంతువులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మొన్నటికిమొన్న తిరుమలలో జింకలు, చిరుత పులులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ కెమేరా కంటికి కనిపించాయి. 
 
ఇక ఇప్పుడు కేరళలో పునుగు పిల్లులు రోడ్లపై ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరుగుతున్నాయి. కేరళలో ఓ పునుగు పిల్లి నగర రోడ్లపై తిరుగుతూ జీబ్రా లైన్ క్రాస్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. సహజంగా ఈ పునుగు పిల్లులను కేరళలో పెంచుతూ వుంటారు. 
దీని విసర్జనతో తయారు చేసే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండటంతో అక్కడ వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇవి బయటకు వస్తున్నాయి. ఈ పునగు పిల్లులు తిరుమల అడవుల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments