Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తిరుమల రోడ్లపై చిరుతలు, నిన్న కేరళ రోడ్లపై పునుగు పిల్లులు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (18:52 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు ఇళ్లలో వుండేసరికి ఇపుడు అడవుల్లో వుండే జంతువులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మొన్నటికిమొన్న తిరుమలలో జింకలు, చిరుత పులులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ కెమేరా కంటికి కనిపించాయి. 
 
ఇక ఇప్పుడు కేరళలో పునుగు పిల్లులు రోడ్లపై ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరుగుతున్నాయి. కేరళలో ఓ పునుగు పిల్లి నగర రోడ్లపై తిరుగుతూ జీబ్రా లైన్ క్రాస్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. సహజంగా ఈ పునుగు పిల్లులను కేరళలో పెంచుతూ వుంటారు. 
దీని విసర్జనతో తయారు చేసే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండటంతో అక్కడ వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇవి బయటకు వస్తున్నాయి. ఈ పునగు పిల్లులు తిరుమల అడవుల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments