Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలితా జ్యూవెల్లరీ ఎండీ రోడ్డుపై ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (12:42 IST)
Kiran
ఎన్నో జ్యూవెలరీ షాపులు వున్న లలితా జ్యూవెల్లరీ షాప్ తీరు వేరు. ఆ షాపుకు ఎండీనే బ్రాండ్ అంబాసిడర్. తనే  ప్రచారాన్ని స్వయంగా చేస్తుంటారు. యాడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయరు. ఆయనే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
 
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఆయన నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కిరణ్ కుమార్ వయసు 50ఏళ్ళు. 1985లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు. 
 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments