Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలితా జ్యూవెల్లరీ ఎండీ రోడ్డుపై ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (12:42 IST)
Kiran
ఎన్నో జ్యూవెలరీ షాపులు వున్న లలితా జ్యూవెల్లరీ షాప్ తీరు వేరు. ఆ షాపుకు ఎండీనే బ్రాండ్ అంబాసిడర్. తనే  ప్రచారాన్ని స్వయంగా చేస్తుంటారు. యాడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయరు. ఆయనే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
 
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఆయన నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కిరణ్ కుమార్ వయసు 50ఏళ్ళు. 1985లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు. 
 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments