శబరిమల ఆలయ నిర్వాహణకు ప్రత్యేక చట్టం.. మహిళా యాత్రికులకు?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:07 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. అంటే ఈ చట్టం ఆలయ నిర్వహణ కోసమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చివరిదశలో వుందని కేరళ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ న్యాయమూర్తి ఆగస్టు 27న వివరణ ఇచ్చినట్లు సుప్రీం పేర్కొంది. 
 
కానీ ఈ కొత్త చట్టం శబరిమల ఆలయాన్ని కాకుండా, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానంలో పేర్కొన్నట్లు రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది జి. ప్రకాష్‌ మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ చట్టంలో మహిళా యాత్రికులకు సంబంధించిన ప్రతిపాదన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ట్రావెన్ కోర్ బోర్డు నేతృత్వంలో శబరిమలతో పాటు 150 దేవాలయాలున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments