Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఆలయ నిర్వాహణకు ప్రత్యేక చట్టం.. మహిళా యాత్రికులకు?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:07 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. అంటే ఈ చట్టం ఆలయ నిర్వహణ కోసమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చివరిదశలో వుందని కేరళ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ న్యాయమూర్తి ఆగస్టు 27న వివరణ ఇచ్చినట్లు సుప్రీం పేర్కొంది. 
 
కానీ ఈ కొత్త చట్టం శబరిమల ఆలయాన్ని కాకుండా, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానంలో పేర్కొన్నట్లు రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది జి. ప్రకాష్‌ మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ చట్టంలో మహిళా యాత్రికులకు సంబంధించిన ప్రతిపాదన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ట్రావెన్ కోర్ బోర్డు నేతృత్వంలో శబరిమలతో పాటు 150 దేవాలయాలున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments