Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ఎన్నికలు : అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:30 IST)
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అదేసమయంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 
 
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి ఏకంగా 45 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు కావాల్సి వుంది. అలాగే, బీజేపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, జేవీఎం 3, ఏజేఎన్ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
జంషెడ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉన్నారు. దుంకా, బహెరెట్ హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరేన్‌ను కాంగరెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. అలాగే, అదివాసీల ఫార్ములా కూడా ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసిరావడంతో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments