Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ఎన్నికలు : అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:30 IST)
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అదేసమయంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 
 
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి ఏకంగా 45 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు కావాల్సి వుంది. అలాగే, బీజేపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, జేవీఎం 3, ఏజేఎన్ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
జంషెడ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉన్నారు. దుంకా, బహెరెట్ హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరేన్‌ను కాంగరెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. అలాగే, అదివాసీల ఫార్ములా కూడా ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసిరావడంతో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments