Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు చెవి రింగులను దొంగలించిన ఎలుక.. ఏం చేసిందంటే?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:14 IST)
బంగారు చెవి రింగులను ఎలుక దొంగలించిందట. ఈ కథ బీహార్‌లో జరిగిందట. గతంలో బీహార్‌లో 200 కేన్ల మద్యం తాగాయని అక్కడి పోలీసులు చెప్పిన సంగతి గుర్తుండే వుంటుంది. ప్రస్తుతం బీహార్‌, పాట్నాలోని నవరతన్ జువెల్లర్స్ షాపు యజమాని ఎలుక చెవి రింగును దొంగతనం చేసిందని చెప్పి.. షాక్ ఇచ్చాడు. 
 
సదరు షాపు యజమాని ధీరజ్ కుమార్.. తన షాపు నుంచి బంగారం రింగుల్ని దొంగలించిందని.. స్వయంగా వివరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ధీరజ్ కుమార్ దుకాణంలో ఉన్న ఓ ప్లాస్టిక్ సంచి నుంచి బంగారు చెవి రింగుల్ని ఒక ఎలుక దొంగలించి పార్వతీ దేవి ఫోటోకి సమర్పించిందట. 
 
ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పర్వదినమని.. అది మామూలు ఎలుక కాదని.. దైవ స్వరూపం అంటున్నాడు ధీరజ్. ఎలుక సంచిలో ఉన్న చెవి రింగులను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందట. అంతేకాదు.. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లేందుకు తన దుకాణాన్నే ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు. తానేదో పుణ్యం చేసుకున్నానని సంబరపడిపోతున్నాడు. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments