Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు అలవాటు చేసి.. అత్యాచారయత్నం.. బ్లేడుతో దాడి..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:06 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయికి మత్తుమందులు అలవాటు చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయికి కొందరు యువకులు మత్తు మందు అలవాటు చేశారు. ఆ విషయం తెలుసుకున్న మరో బ్యాచ్ ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాలనుకున్నారు. 
 
అయితే ఈ వ్యవహారంపై ఇరు బ్యాచ్‌లకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ వచ్చి, వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది. 
 
ఈ క్రమంలో అమ్మాయిపై బ్లేడుతో దాడి కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ దురాగతానికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments