Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం : మహారాష్ట్రలో నమోదు!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (09:51 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన రోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలో నమోదైన తొలి మరణం. ఈ కేసు కూడా మహారాష్ట్రలో నమోదైంది. నైజీరియా నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ రాగా, ఆ రోగి మృతి చెందినట్టు వైద్యులువెల్లడించారు.
 
అయితే, అధికారులు మాత్రం ఈ మరణాన్ని ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరుతున్నారు. ఈ రోగికి ఇతర అనేక జబ్బులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ రోగి ఈ నెల 28వ తేదీన మృతి చెందారు. ఈ రోగికి 13 యేళ్లుగా చక్కెర వ్యాధి వుంది. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అందువల్ల ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

తర్వాతి కథనం
Show comments