Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:43 IST)
Bird
తమిళనాడులో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో ఈ పక్షి విలువ రూ.25లక్షలుగా అంచనా వేయబడినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 రకాల శబ్ధాలు చేయడం ఈ పక్షి ప్రత్యేకగా చెప్తున్నారు.
 
ఈ పక్షి శబ్ధాలను.. రాగాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమించారని సమాచారం. ఈ పక్షి కదలికలను, రాగాలను బంధించేందుకు 19 కెమెరామెన్లు, 62 రోజుల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పక్షి పేరు సురగా. ఈ పక్షి చేసే రాగాలను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments