Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:43 IST)
Bird
తమిళనాడులో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో ఈ పక్షి విలువ రూ.25లక్షలుగా అంచనా వేయబడినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 రకాల శబ్ధాలు చేయడం ఈ పక్షి ప్రత్యేకగా చెప్తున్నారు.
 
ఈ పక్షి శబ్ధాలను.. రాగాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమించారని సమాచారం. ఈ పక్షి కదలికలను, రాగాలను బంధించేందుకు 19 కెమెరామెన్లు, 62 రోజుల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పక్షి పేరు సురగా. ఈ పక్షి చేసే రాగాలను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments