Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhee, హైపర్ ఆది తొడపై కూర్చున్న Priyamani, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:52 IST)
ఈమధ్య హైపర్ ఆది కామెడీ రొటీన్ పాతచింతకాయ పచ్చడిని తలపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఢీ షోలో యాంకర్ వర్షిణి వున్నన్నాళ్లు ఆమెతో పులిహోర కలిపి టైం పాస్ చేసాడు కానీ ఇప్పుడు తగిన జోడీ దొరక్క విలవిల్లాడుతున్నాడు హైపర్. ఇంకోవైపు యాంకర్ ప్రదీప్ తెలివిగా జడ్జ్ పూర్ణను బుట్టలో వేసేసాడు. పులిహోర అవసరమైనప్పుడల్లా ఆమెను ముగ్గులోకి దించుతున్నాడు.
 
కానీ హైపర్ ఆది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనితో ఇక లాభం లేదనుకున్నాడో ఏమోగానీ ఏకంగా ప్రియమణికే టార్గెట్ పెట్టాడు. షో జడ్జిల్లో ఒకరైన ప్రియమణితో అందంగా ఎలా పులిహోర కలపాలో ప్లాన్ చేసి అన్నంత పనీ చేసాడు హైపర్ ఆది. డీ జోడి రాబోయే ఎపిసోడ్ కోసం డ్యాన్స్ చేస్తూ మెల్లిగా తన చూపును ప్రియమణివైపు సారించాడు.
 
ఆమెను స్టేజి వద్దకు ఆహ్వానించడమే కాకుండా తన తొడపై కూర్చోమని అన్నాడు. ప్రియమణి కూడా అందుకు అంగీకరిస్తూ మెల్లిగా అతడి తొడపై కూర్చోవడమే కాకుండా అతడి బుగ్గ గిల్లింది. అంతే... మనోడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మొత్తానికి ఎక్కడో గంట మోగిందని అతడి ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఎటొచ్చి హైపర్ ఆది జిమ్మిక్ వర్కవుట్ అయినట్లే కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments