Webdunia - Bharat's app for daily news and videos

Install App

''వినయ విధేయ రామ''తో పోయింది.. ఎన్నికల యాడ్స్ ద్వారా వచ్చింది..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:50 IST)
వినయ విధేయ రామ సినిమాతో నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినీ దర్శకుడు బోయపాటి శీనుకు ఎన్నికలు కలసివచ్చాయి. వినయ విధేయ రామతో తగ్గిన కలెక్షన్లను ఎన్నికల ప్రకటనల ద్వారా కుమ్మేశాడు. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బోయపాటి.. అమరావతిలోనే వుండిపోయాడు. అలా ఎన్నికల కోసం టీడీపీకి ప్రకటనలు రూపొందించే పనిలో పడ్డాడు. 
 
ఇలా ఎన్నికల ప్రచారం నిత్యం టీవీలలో వచ్చిన ప్రకటనలను బోయపాటి రూపొందించినవే కావడం విశేషం. టీడీపీ కోసం అద్భుతమైన యాడ్స్‌ను బోయపాటి షూట్ చేసారు. ఈ ప్రకటనలు ఎవరు చేశారబ్బా అనేలా రూపొందించారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ ప్ర‌చారానికి ఆయన చేసిన యాడ్స్ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. అంతేగాకుండా బోయపాటికి మంచి పారితోషికం కూడా ముట్టింది. 
 
అంత పెద్ద దర్శకుడు కదా ఎంత తీసుకుని వుంటాడు. యాడ్స్ నిమిత్తం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బోయపాటి రూ.5 కోట్ల మొత్తం చేతికి అందుకున్నాడు. కానీ ఈ యాడ్స్ తయారికీ బోయపాటికి పట్టిన సమయం నెలన్నరేనని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments