Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ల పాదాలకు నమస్కరించిన చిన్నారి.. వీడియో వైరల్ (Video)

Webdunia
శనివారం, 16 జులై 2022 (17:59 IST)
ఓ మెట్రో స్టేషన్‌లో నిల్చొనివున్న ఆర్మీ జవాన్ల పాదాలకు ఓ చిన్నారి పాదాభివందనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను బెంగుళూరు ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది" అని రాసుకొచ్చాడు. 
 
నలుగురు ఆర్మీ జవాన్లు ఓ మెట్రో స్టేషన్ వద్ద నిలబడి వుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అపుడు వారి వద్దకు ఓ చిన్నారి పరుగెత్తుకుంటూ వెళ్లి కొద్దిసేవు వారిని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఒక జవాను పాదాన్ని తాకి దండం పెట్టుకుంటుంది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి గురై ఆయన చిన్నారిని ఆప్యాయంగా రెండు చెంపలు తాకి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియోను ఇప్పటికే 9 లక్షల మంది వరకు చూశారు. ఆరు లక్షల మంది లైక్ చేసారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments