Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ల పాదాలకు నమస్కరించిన చిన్నారి.. వీడియో వైరల్ (Video)

Webdunia
శనివారం, 16 జులై 2022 (17:59 IST)
ఓ మెట్రో స్టేషన్‌లో నిల్చొనివున్న ఆర్మీ జవాన్ల పాదాలకు ఓ చిన్నారి పాదాభివందనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను బెంగుళూరు ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది" అని రాసుకొచ్చాడు. 
 
నలుగురు ఆర్మీ జవాన్లు ఓ మెట్రో స్టేషన్ వద్ద నిలబడి వుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అపుడు వారి వద్దకు ఓ చిన్నారి పరుగెత్తుకుంటూ వెళ్లి కొద్దిసేవు వారిని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఒక జవాను పాదాన్ని తాకి దండం పెట్టుకుంటుంది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి గురై ఆయన చిన్నారిని ఆప్యాయంగా రెండు చెంపలు తాకి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియోను ఇప్పటికే 9 లక్షల మంది వరకు చూశారు. ఆరు లక్షల మంది లైక్ చేసారు. 


 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments