Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 11 కోట్ల ఆస్తిని మత సంస్థలకు విరాళమిచ్చి భార్యాబిడ్డలతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు

Webdunia
గురువారం, 19 మే 2022 (12:59 IST)
ప్రస్తుత కాలంలో సంపద కోసం రేయింబవళ్లు, అహర్నిశం శ్రమిస్తుంటారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఓ బంగారు నగల వ్యాపారి తన యావదాస్తిని గోశాలకు మత సంస్థలకు విరాళంగా ఇచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు.

 
అతడు సుమారుగా 11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఆ ఆస్తులను అప్పజెప్పి తన భార్య లీనా (36), కుమారుడు అమయ్(11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నట్లు ప్రకటించాడు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు సభ్యులు దీక్ష చేపట్టనున్నారు.

 
వారి నిర్ణయాన్ని విన్న స్థానికులు సంభ్రమానికి లోనయ్యారు. కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసి కట్టుబట్టలతో అలా వెళ్లిపోతున్న ఆ కుటుంబాన్ని రథంపై ఎక్కించి ఊరేగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments