Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారా? పాండ్యా ట్వీట్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (09:48 IST)
దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు ముంబై విమానాశ్రయంలో తన నుండి రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను క్రికెటర్ హార్దిక్ పాండ్యా మంగళవారం ఖండించారు. కేవలం రూ. 1.5 కోట్ల విలువైన ఒక వాచ్ మాత్రమే సరైన వాల్యుయేషన్ కోసం తీసుకున్నారని చెప్పాడు.

 
పాండ్యా ట్విట్టర్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేస్తూ, "నేను తీసుకువచ్చిన వస్తువులను చూపెట్టి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయం కస్టమ్స్ కౌంటర్‌కు వెళ్లాను. కస్టమ్స్‌కు నా డిక్లరేషన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై విమానాశ్రయంలో ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను."

 
"నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం సమర్పించిన అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. అవి నేను సమర్పిస్తున్నాను. ఇంతలో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments