Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:33 IST)
బస్టాండ్ నుంచి మరో బస్టాండుకి గంటల్లో కొరియర్ కవర్ వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఏపీఎస్ ఆర్టీసి ఇకపై తమ కొరియర్ సేవలను పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించనుంది. కిలో బరువు లోపు వున్న కవర్లను కండక్టరు వద్ద ఇస్తే దానికి తగిన రుసుము తీసుకుని మీరు పంపాల్సిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి అందిస్తారు.

 
ఐతే ఈ కొరియర్ బుక్ చేసేటపుడు అవతలి వ్యక్తి పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబరు జోడించాలి. అలాగే అవతలి వారికి బస్సు వచ్చే సమయానికి బస్టాండులో వేచి వుండాలని తెలపాలి. మొత్తమ్మీద ఆర్టీసి కొరియర్ సేవలతో సమాచారం లేదా గిఫ్టులు తదితరాలు గంటల్లోనే చేరాల్సిన చోటుకి చేరిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments