Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:33 IST)
బస్టాండ్ నుంచి మరో బస్టాండుకి గంటల్లో కొరియర్ కవర్ వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఏపీఎస్ ఆర్టీసి ఇకపై తమ కొరియర్ సేవలను పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించనుంది. కిలో బరువు లోపు వున్న కవర్లను కండక్టరు వద్ద ఇస్తే దానికి తగిన రుసుము తీసుకుని మీరు పంపాల్సిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి అందిస్తారు.

 
ఐతే ఈ కొరియర్ బుక్ చేసేటపుడు అవతలి వ్యక్తి పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబరు జోడించాలి. అలాగే అవతలి వారికి బస్సు వచ్చే సమయానికి బస్టాండులో వేచి వుండాలని తెలపాలి. మొత్తమ్మీద ఆర్టీసి కొరియర్ సేవలతో సమాచారం లేదా గిఫ్టులు తదితరాలు గంటల్లోనే చేరాల్సిన చోటుకి చేరిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments