Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : రాజ్‌నాథ్ సింగ్

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (16:25 IST)
లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
 
మొత్తం ప్రక్రియ 2019, మే 15లోపు పూర్తవుతుందన్నారు యజమిలీ ఎన్నికలపై దృష్టిసారించిన కేంద్రం.. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రా ఎన్నికలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదని రాజ్‌నాథ్ చెప్పడం గమనార్హం.
 
అలాగే, జమిలీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని కూడా రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పారు. ఎన్నికల సంఘం ఆ పని చూడాలి అని రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments