Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fact Check: అంబానీ విందులో రూ.500ల "కరెన్సీ నోట్లు"..!?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (22:10 IST)
Ambani’s NMACC party
అంబానీ కుటుంబం అంటేనే అపర కుబేరులే. అలాంటి వారింట విందు చాలా కాస్ట్లీగానే వుంటుంది. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వీరికోసం అంబానీ ఫ్యామిలీ అద్భుతమైన విందును ఏర్పాటు చేసింది. ఇంకా ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ డిజర్ట్. ఈ డిజర్ట్‌తో పాటు కరెన్సీ నోట్లు వుంచారు. ష్యూ పేపర్స్ బదులు కరెన్సీ నోట్లను ఉంచారేమో అని నెటిజన్లు ఫోటోలను చూసి షాక్ అయ్యారు. కానీ నిజమైన కరెన్సీ కాదని తేలింది. 
 
ఇక స్వీట్ సంగతికి వస్తే.. అది ఢిల్లీలో పాపులర్ వంటకం దౌలత్ కి చాట్. చిక్కటి పాల నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఈ స్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments