Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్న భక్తుడు.. ఎలా సాధ్యం..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:00 IST)
తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే ఎంతో భద్రత. అందులోను నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకుండా టిటిడి విజిలెన్స్, నిఘాతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి తిరుమలలో ఏకంగా ఒక తమిళ భక్తుడు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఫోటోతో ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అది కూడా పార్టీ కండువాకు ఆలయానికి వెళ్ళి దర్సనం చేసుకున్నాడు. 
 
కడలూరుకు చెందిన ఆరూల్ జ్యోతి అనే భక్తుడు పార్టీ కండువా, శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయ ప్రవేశ చేయడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. అది కూడా శశికళ జైలు నుంచి బయటకు రావాలని, ఆమె సిఎం కావాలంటూ మ్రొక్కులు తీర్చుకున్నట్లు ఆలయం బయటకు వచ్చిన ఆ భక్తుడు మీడియాకు చెప్పాడు. దీంతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు.
 
తమిళ భక్తుడిని వెంటనే టిటిడి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భక్తుడు పార్టీ కండువా, ఫోటోలతో ఎలా లోపలికి ప్రవేశించాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments