Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారు : హేమమాలిని

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసుల

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:16 IST)
దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసులను లేవనెత్తుతున్నారనిఆరోపించారు.
 
ఆమె మథురలో విలేకరులతో మాట్లాడుతూ, 'నేటి రోజుల్లో అలాంటి కేసులకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇలాంటి గతంలో అనేకం జరిగినప్పటికీ... వాటిని గురించి బయటికి తెలియలేదు. ప్రభుత్వం వీటిపై ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని తగిన పరిష్కారంతో ముందుకెళుతుంది...' అని హేమమాలిని వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, 12 యేళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండన విధించేలా కేంద్ర మంత్రివర్గం శనివారం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్రం తయారు చేయనుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments